లంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 20న కాటారం సభలో రైతు భరోసా రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎకరానికి రూ. 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల – పూర్తి వివరాలు
పీఎం కిసాన్ 22వ విడత నిధులు మార్చి 13న విడుదల కానున్నాయి. ప్రధాని మోదీ అసోం నుంచి 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,000 జమ చేయనున్నారు.
Raithu Bharosa”శంకరపట్నం, కరీంనగర్ జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి నిబద్ధతగా పనిచేస్తోందని టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్…