Latest NewsSportsమరోకోణం

రైతులకు శుభవార్త: 20న ‘రైతు భరోసా’ రెండో విడత నిధులు విడుదల.. నేరుగా ఖాతాల్లోకి!

లంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 20న కాటారం సభలో రైతు భరోసా రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎకరానికి రూ. 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

Latest NewsNewsSportsమరోకోణం

ఆహార కల్తీపై ‘హైడ్రా’ తరహా ఉక్కుపాదం: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

“తెలంగాణలో ఆహార కల్తీని అరికట్టేందుకు హైడ్రా (HYDRAA) తరహాలోనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సన్నబియ్యం పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.”

Sportsమరోకోణం

BioAsia 2026″ తెలంగాణలో ప్రతిష్ఠాత్మక 23వ బయో ఏషియా సదస్సు: టెక్‌బయో ఇన్నోవేషన్స్‌పై ప్రపంచస్థాయి చర్చలు.

“హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న 23వ బయో ఏషియా 2026 సదస్సు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ అంతర్జాతీయ సదస్సులో AI, ఆటోమేషన్ మరియు లైఫ్ సైన్సెస్ భవిష్యత్తుపై కీలక చర్చలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.”

Latest NewsNews

Cm Pressmeet” కెటిఆర్‌, హరీష్‌, ఈటెల అక్కడ ఉంటారా సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం

Cm Pressmeet”  త‌మ ప్ర‌భుత్వం చేపడుతున్న కార్య‌క్ర‌మం మూసీ న‌ది సుందరీకరణ కాద‌ని.. మూసీ నది పునరుజ్జీవమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు…