FutureLatest NewsNewsSports ఉన్నత చదువులే లక్ష్యంగా ముందుకు సాగాలి..ఏసీపీ మాధవి: హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో కేశవపట్నం మోడల్ స్కూల్లో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం జరిగింది. పదో తరగతే తొలిమెట్టు అని, భయం లేకుండా పరీక్షలు రాసి 10/10 GPA సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. byDc TeluguMarch 2, 2026