Crime News

రూ. 25 కోట్లు నగలు దోపిడీ

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో భారీ చోరీ జ‌రిగింది. రూ. 25 కోట్ల న‌గ‌ల‌ను దుండగులు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… ఢిల్లీలోని జంగ్‌పురాలోని భోగల్‌లోని ఉమ్రావ్‌ జ్యువెలర్స్‌…