తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క–సారలమ్మ జాతరను భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి విజయవంతం చేయాలని హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) రమేష్ బాబు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
Molangur”శంకరపట్నం (కరీంనగర్ జిల్లా), డిసి ప్రతినిధి:శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో శనివారం రాత్రి జరిగిన పశువుల దొంగతనంతో స్థానిక రైతు చిరుత కుమార్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.…