Crime NewsLatest NewsNewsSports

బాధితుల వద్దకే పోలీస్ సేవలు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ విధానం ప్రారంభం. బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాకుండానే సంఘటనా స్థలంలోనే ఫిర్యాదు నమోదు చేసేలా ఎస్పీ మహేష్ బి. గితే కీలక చర్యలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Crime NewsFutureLatest NewsNews

అప్పుల బాధ‌తో కొడుకు బ‌ల‌వ‌న్మ‌*ర‌ణం.. గుండెపోటుతో త‌ల్లి జగిత్యాల జిల్లాలో మిన్నంటిన రోదనలు..

అప్పుల బాధతో కొడుకు బలవన్మ*రణం.. ఆ శవంపై పడి ఏడుస్తున్న తల్లికి ఏమైంది? జగిత్యాల ఆసుపత్రిలో జరిగిన ఆ గుండె తరుక్కుపోయే ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇవే. ఒకే రోజు మర*ణించిన తల్లి కొడుకులు.. గ్రామంలో విషాద ఛాయలు!

Crime NewsFutureLatest NewsNewsSports

మొర్రాపూర్ తండాలో తీరని విషాదం: కంకర ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు.. 10 ఏళ్ల విద్యార్థి మృతి

పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా కంకర ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు! మొర్రాపూర్ తండాలో 10 ఏళ్ల విద్యార్థి ఇషాన్ అక్కడికక్కడే మృతి. కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు.. అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ వల్లే ఈ ఘోరమా? అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

FutureLatest NewsNewsSports

కరీంనగర్ జిల్లా ఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త: స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ (2025-26) యాక్షన్ ప్లాన్ కింద స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్‌సెట్ల కోసం అర్హత కలిగిన ఎస్సీ అభ్యర్థులు OBMMS పోర్టల్‌లో మార్చి 24లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు మరియు కావలసిన పత్రాల జాబితా ఇక్కడ చూడండి.

News

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 15 ఆర్థిక సంఘం నిధుల ఖర్చు…

ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్… డిసి, శంకరపట్నం: 15 ఆర్థిక సంఘం నిధుల వినియోగం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చేపట్టి గ్రామాల అభివృద్ధికి గ్రామ ప్రథమ పౌరులు,…

News

పాడి పశువులతో కుటుంబ ఆర్థిక ఎదుగుదల  

సర్పంచ్ లావణ్య శ్రీనివాస్… డిసి :శంకరపట్నం: పాడి పశువుల పెంపకంతో కుటుంబాలు ఆర్థికంగా ఎదగవచ్చునని గ్రామ సర్పంచ్ చింతల లావణ్య శ్రీనివాస్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా…

News

కేశవపట్నం గ్రామాన్ని సుందరీకరించడమే లక్ష్యం..

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామం రూపురేఖలు మారుస్తాం… గ్రామ ఉపసర్పంచ్ విజయ్ కుమార్.. డిసి : శంకరపట్నం: గ్రామాన్ని పచ్చదనం తో, పారిశుద్ధ్యం నివారించి, గ్రామాన్ని…

Crime NewsLatest NewsNewsSports

మెట్‌పల్లిలో దొంగల బీభత్సం: ఒకే రాత్రి 5 ఇళ్లలో చోరీ.. ఏసీపి మాధవి క్షేత్రస్థాయి పరిశీలన:

కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో దొంగల బీభత్సం. ఒకే రాత్రి 5 ఇళ్లలో భారీ చోరీ, మరో రెండు ఇళ్లలో యత్నం. హుజురాబాద్ ఏసీపి వి. మాధవి క్షేత్రస్థాయి పరిశీలన. మండల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు.

FutureLatest NewsNewsSports

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: కరీంనగర్‌లో బాలికలు, మహిళలకు అథ్లెటిక్స్ పోటీలు

మహిళా దినోత్సవం: కరీంనగర్‌లో అథ్లెటిక్స్ పోటీలు – మేరా యువ భారత్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ MY Bharat ఆధ్వర్యంలో మార్చి 8న బాలికలు, మహిళలకు అథ్లెటిక్స్ పోటీలు. పూర్తి వివరాలు మరియు రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

FutureLatest NewsNewsSports

అఖిల భారత స్థాయిలో మూడో బహుమతి కైవసం.. జాతీయ స్థాయిలో పైడిమడుగు సహకార సంఘం రికార్డు: 

కోరుట్ల మండలంలోని పైడిమడుగు సహకార సంఘానికి జాతీయ స్థాయి గుర్తింపు. నాబార్డ్ సిఫారసుతో అఖిల భారత స్థాయిలో మూడో బహుమతి దక్కింది. మార్చి 17న సిక్కింలో అవార్డు ప్రదానోత్సవం.