తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క–సారలమ్మ జాతరను భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి విజయవంతం చేయాలని హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) రమేష్ బాబు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
Molangur” మొలంగూర్ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం అభివృద్ధి కమిటీ చైర్మన్ పుల్లూరి వీరేశం వెల్లడి కరీంనగర్ | శంకరపట్నం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం…
కరీంనగర్ తెలంగాణ ప్రభుత్వం, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్ – కరీంనగర్ బ్రాంచ్ ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర…
రామడుగు : సంక్రాంతి పండుగ సందర్భంగా రామడుగు మండలకేంద్రంలో శివాజీ సేన యూత్ ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి సాధించిన సామంతుల…