Crime NewsLatest News

కరీంనగర్‌లో అర్ధరాత్రి దోపిడీ ముఠా పంజా: రూ. కోటి విలువైన నగలు, నగదు అపహరణ పూర్తి వివ‌రాలు వెల్ల‌డించిన సీపీ

కరీంనగర్ భగత్‌నగర్‌లో అర్ధరాత్రి సంచలన దోపిడీ. తుపాకీతో బెదిరించి రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన దుండగులు. అల్లుడి కుట్రేనా? పూర్తి వివరాలు.

Latest News

బాధితులకు చేరిన ‘పోగొట్టుకున్న’ ఫోన్లు.. రూ. 12 లక్షల విలువైన ఫోన్లను రికవరీ చేసిన వన్‌టౌన్ పోలీసులు

కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ CEIR పోర్టల్ ద్వారా రూ.12 లక్షల విలువైన 31 చోరీకి గురైన/పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. బాధితులకు ఫోన్లను అందజేసిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Latest News

సైబ‌ర్ నేరాల‌ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలిః క‌రీంన‌గ‌ర్ సీపీ

కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామంలో 40 అధునాతన సీసీ కెమెరాలను సీపీ గౌస్ ఆలం ప్రారంభించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ గేమింగ్ ముప్పు మరియు రహవీర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Crime NewsFutureLatest NewsNewsSports

కరీంనగర్ పోలీసుల ‘ఆపరేషన్ క్రాక్ డౌన్’: రూ. 139 కోట్ల సైబర్ మోసం గుట్టురట్టు!

కరీంనగర్ ఆర్‌బిఎల్ బ్యాంకులో రూ. 139 కోట్ల సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్, సిబ్బందితో సహా 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

News

kesavapatnam si shekhar reddy” నేర జీవితాన్ని వదిలి సద్బుద్ధితో జీవించండి: రౌడీషీటర్లకు ఎస్సై శేఖర్ రెడ్డి హితవు

kesavapatnam si shekhar reddy”  శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ కలిగిన నిందితులను హెచ్చరిస్తూ, ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి సోమవారం ప్రత్యేక…