కరీంనగర్ భగత్నగర్లో అర్ధరాత్రి సంచలన దోపిడీ. తుపాకీతో బెదిరించి రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన దుండగులు. అల్లుడి కుట్రేనా? పూర్తి వివరాలు.
కరీంనగర్ వన్టౌన్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ CEIR పోర్టల్ ద్వారా రూ.12 లక్షల విలువైన 31 చోరీకి గురైన/పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. బాధితులకు ఫోన్లను అందజేసిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామంలో 40 అధునాతన సీసీ కెమెరాలను సీపీ గౌస్ ఆలం ప్రారంభించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమింగ్ ముప్పు మరియు రహవీర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కరీంనగర్ ఆర్బిఎల్ బ్యాంకులో రూ. 139 కోట్ల సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్, సిబ్బందితో సహా 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
kesavapatnam si shekhar reddy” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ కలిగిన నిందితులను హెచ్చరిస్తూ, ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి సోమవారం ప్రత్యేక…