Municipal elections2026″ కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఓటు హక్కు వినియోగించుకుని, కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గుట్టపై వెలసిన కలియుగ దైవం, దశావతారాల్లో మొదటిదైన శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పౌర్ణమి జాతరను పురస్కరించుకుని ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.
అయ్యప్ప మాలదరణ భక్తుల దర్శన యాత్రకు బిక్ష ఏర్పాటు నేటి కరీంనగర్ శంకరపట్నం: శుక్రవారం, అయ్యప్ప మాలదరణ భక్తులు శబరిమలై దర్శనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా భక్తులకు…
Vemulawada” ప్రస్తుతం రూ.150 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, వీటి పూర్తి అనంతరం భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, సులభ దర్శనం అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష కరీంనగర్ | జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై…
Ratan Tata” టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచి మేనేజర్ సూర రామకృష్ణారెడ్డి టాటా ఏఐఏ ఆధ్వర్యంలో ఘనంగా రతన్ టాటా జయంతి ప్రభుత్వ ఆస్పత్రి, గోదాకాంతా…