Latest News

ఇండ్ల ఎంపిక‌లో గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజలకు మొదటి ప్రాధాన్యత

రామగుండం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. రెండు రోజుల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

FutureLatest NewsNewsSports

బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు

ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.

News

Accident” రెండు ద్విచక్ర వాహనాలు ఢీ – ఒక‌రికి తీవ్ర గాయాలు

Accident”  శంకరపట్నం,  (డిసి ప్రతినిధి): కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో మంగళవారం చోటు చేసుకున్న రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడం…