కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో విషాదం. జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి నిత్య అక్కడికక్కడే మృతి చెందింది. పరారైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆగిఉన్న లారీని ప్రయివేట్ బస్సు ఢీకొట్టడంతో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున నల్గొండ జిల్లా ఇనుపాములగుట్ట వద్ద చోటు చేసుకుంది. స్థానికులు…