Crime NewsLatest NewsNewsSports

కరీంనగర్ జిల్లాలో విషాదం: లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో విషాదం. జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి నిత్య అక్కడికక్కడే మృతి చెందింది. పరారైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Crime NewsLatest News

సిమెంట్ లారీ బోల్తా ఆరుగురు మృతి

సిమెంట్ లారీ బోల్తా ప‌డి ఆరుగు మృతి చెందిన ఘ‌ట‌న అల్లూరి జిల్లాలో శ‌నివారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. చిత్ర కొండ నుంచి జ‌డంబోకు లారీ…

Crime NewsLatest News

లారీని ఢీకొట్టిన బ‌స్సు.. 15 మందికి తీవ్ర‌గాయాలు..

ఆగిఉన్న లారీని ప్ర‌యివేట్ బ‌స్సు ఢీకొట్ట‌డంతో 15 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న ఆదివారం తెల్ల‌వారు జామున నల్గొండ జిల్లా ఇనుపాముల‌గుట్ట వ‌ద్ద చోటు చేసుకుంది. స్థానికులు…