పెద్దపల్లి జిల్లాలో 1.51 లక్షల మంది రైతులకు ₹162.52 కోట్ల రైతు భరోసా నిధులు మూడు విడతల్లో జమ కానున్నాయి. కొత్త పట్టాదారులు మార్చి 25 లోపు బ్యాంకు వివరాలు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Peddaplli”సినిమా, నిర్మాణ రంగాల్లో 3 నెలల ఉచిత స్వల్పకాలిక నైపుణ్య కోర్సులు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఫిబ్రవరి 20లోపు దరఖాస్తు చేయాలి.