హైదరాబాద్లోని శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో 2026-27 విద్యాసంవత్సరానికి అనాథ మరియు దివ్యాంగ బాలికల నుండి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఉచిత విద్య మరియు వసతి కల్పించబడును.
తెలంగాణలోని బాసర, మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీల్లో 2026-27 ప్రవేశాల షెడ్యూల్ విడుదల. మార్చి 18 నుంచి మే 10 వరకు దరఖాస్తులకు అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.