Latest NewsSportsమరోకోణం

రైతులకు శుభవార్త: 20న ‘రైతు భరోసా’ రెండో విడత నిధులు విడుదల.. నేరుగా ఖాతాల్లోకి!

లంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 20న కాటారం సభలో రైతు భరోసా రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎకరానికి రూ. 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

Latest NewsSportsమరోకోణం

Sannavadlu bonus” రైతులకు గుడ్ న్యూస్: సన్నవడ్ల బోనస్ బకాయిలు రూ.514 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం!

Sannavadlu bonus” తెలంగాణ ప్రభుత్వం సన్నవడ్ల సాగు చేసిన రైతులకు రూ.514.36 కోట్ల బోనస్ బకాయిలను విడుదల చేసింది. క్వింటాల్‌కు రూ.500 చొప్పున 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి.

Latest NewsNewsUncategorized

Monthcyclone” క‌చ్చీర్ ముచ్చ‌ట్లు..మొంథాయ్ తుఫాన్ ఈడిదాకా అత్త‌దాయే

Monthcyclone” ఎమోయి ఎల్ల‌న్న ఎటువోత‌న్న‌వే.. పొలం కాడికిపోత‌న్న‌నే మ‌ల్ల‌న్న పొలం కోసిన‌వాయే ఎల్ల‌న్న‌ ఏడ‌కోసిన్నే.. ఇంకా ప‌ద‌నున్న‌ద‌ని ఆగినా.. ఇగ రెండు రోజుల ఎవ‌ల‌ద‌న్న మిసినతోని కోపియ్యాలే…