లంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 20న కాటారం సభలో రైతు భరోసా రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎకరానికి రూ. 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
Sannavadlu bonus” తెలంగాణ ప్రభుత్వం సన్నవడ్ల సాగు చేసిన రైతులకు రూ.514.36 కోట్ల బోనస్ బకాయిలను విడుదల చేసింది. క్వింటాల్కు రూ.500 చొప్పున 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి.