Crime NewsLatest News

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రైలు ప్ర‌మాదం.. 14 మంది మృతి.. కార‌ణం ఇదే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఘోర రైలు ప్ర‌మాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కంట‌క‌ప‌ల్లి వ‌ద్ద ఆదివారం రాత్రి ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప‌లాస ప్యాసింజ‌ర్ రైలును…