మంజీర నదిలోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్లో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ట్రాక్టర్ నదిలోకి వెళ్లడాన్ని చూసిన స్థానికులు పోలీసులకు చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారిని గోపాల్ (30), రమణ (45) మల్లేశ్(30) గా పోలీసులు గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్ల్యక్షంగా నడపడంతోనే ఈ |ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Check Also
Sony Smart TV” స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్… ఇప్పుడే కొనండి..
Sony Smart TV” సోనీ బ్రావియా 2 సిరీస్ 108 సెం.మీ (43 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ …
Kurnool DCCB” కర్నూలు డీసీసీబీ (DCCB) స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్
Kurnool DCCB” కర్నూలులోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్. (DCCB), స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ …