బెల్జియంలో దారుణ ఘటన
నవమాసాలు మోసి కన్న తల్లినే అత్యంత కిరాతకంగా ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచాడు. అనంతరం ఫ్రిజ్నే కాల్వలో పడేశాడు. ఈ ఘటన బెల్జియం దేశంలో చోటు చేసుకుంది. బెల్జియంలోని సెరాయింగ్లో జులై 10 వ తారీఖున జరగగా ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని
వ్యక్తి పోలీసులకు విషయాన్ని చెప్పాడు. పోలీసులు వెళ్లి ఆ ప్రాంతలో సెర్చ్ చేయగా ఏమీ దొరకలేదు. అనంతరం కాల్వలోనూ గాలించగా ఓ ఫ్రిజ్ దొరికింది. అందులో ఆమె శరీర భాగాలు, రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నాయి. దీంతో పాటు పక్కనే ఉన్న కంటెయినర్లో ఆ మహిళ తల మొండెం కనిపించాయి. వాటికున్నా ఆభరణాలు, ట్యాటులు, ఆధారంగా బాధితురాలి ఆనవాళ్లు కనుగొన్నారు. అనంతరం ఆమె కుమారుడిని విచారించగా ఆసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Check Also
Mee Seva” తెలంగాణా మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా చల్ల కృష్ణ నియామకం
Mee Seva” హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో నియామకం కరీంనగర్ అక్టోబర్ 17 తెలంగాణా రాష్ట్ర …