Crime NewsLatest NewsNews

Nimisha Priya” భారతీయ నర్సుకు యెమెన్‌లో జూలై 16న ఉరిశిక్ష అమలు కార‌ణమిదే..

 Nimisha Priya” న్యూఢిల్లీ, జూలై 9: యెమెన్‌లో హత్య (Yemen murder case)  కేసులో దోషిగా తేలిన భారతీయ నర్సు నిమిషా ప్రియపై ఉరిశిక్ష జూలై 16న…

CinemaNews

Sai pallavi” bollywood-debut-ek-din సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ – నవంబర్ 7న ‘ఏక్ దిన్’ విడుదల

Sai pallavi”  దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆమె…

Crime NewsNews

Jaguar Crash” భారత వైమానిక దళ‌ విమానం ప్రమాదం… ఇద్దరు పైలట్లు మృతి

Jaguar Crash”  రాజస్థాన్ రాష్ట్రం చురు జిల్లా సమీపంలో బుధవారం మధ్యాహ్నం భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ (IAF Jaguar Crash 2025)  ట్రెయినర్ విమానం…

News

Kesavapatnam Hostel” శంకరపట్నంలో బాలుర వసతి గృహంపై ఆకస్మిక తనిఖీ: పౌష్టికాహారం కల్పించాలంటూ ఆదేశాలు

Kesavapatnam Hostel” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా – శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని బుధవారం రోజు మండల వైద్యాధికారి…

News

Nationwide Strike”సార్వత్రిక సమ్మె విజయవంతం – నల్ల చట్టాలను రద్దు చేయాలి: సిపిఐ, సిపిఎం నేతలు

Nationwide Strike” శంకరపట్నం, జూలై 9 (డిసి ప్రతినిధి): దేశవ్యాప్తంగా బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైందని, కార్మికుల మరియు కర్షకుల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని…

News

Kesavapatnam Hostel” విద్యార్థుల‌కు పౌష్టికాహారం అందించాలి .. వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ

Kesavapatnam Hostel” శంకరపట్నం:  కేశవపట్నం, జూలై 9: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో బుధవారం రోజున ఆకస్మిక తనిఖీ…

Crime NewsLatest News

Bridge Collapse” బ్రిడ్జ్ కూలి నాలుగు వాహ‌నాలు న‌దిలో ప‌డిపోయాయి… వీడియో

Bridge Collapse” 8 మంది మృతి చెందారని అనుమానం వడోదర జిల్లాలోని పాడ్రా తాలూకాలో గల ముజ్‌పూర్ సమీపంలో గంభీరా బ్రిడ్జ్ ఒక్క‌సారిగా కూలిపోయింది. ఈ ఘటన…

Latest NewsNews

Mexico House” భీక‌ర వ‌ర‌ద‌.. కొట్టుక‌పోయిన ఇల్లు.. వీడియో వైర‌ల్

Mexico House” వర్షాలు తీవ్రంగా కురవడంతో రియో రూడోసో నది ఉప్పొంగి ప్రవహించింది. వరద ఉధృతి నదీ తీర ప్రాంతాల్లోని వందలాది ఇళ్లను ముప్పులోకి నెట్టింది.  ఒక…

News

Indiramma Sakti Sabha” మహిళల ఆర్థిక ఎదుగుదల ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: వివో అధ్యక్షురాలు జహేదా

Indiramma Sakti Sabha”  శంకరపట్నం, కరీంనగర్ జిల్లా  రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని మహిళా సంఘాల వివో అధ్యక్షురాలు జహేదా తెలిపారు.…