FutureLatest NewsNewsSports

ఉన్నత చదువులే లక్ష్యంగా ముందుకు సాగాలి..ఏసీపీ మాధవి:

హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో కేశవపట్నం మోడల్ స్కూల్‌లో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం జరిగింది. పదో తరగతే తొలిమెట్టు అని, భయం లేకుండా పరీక్షలు రాసి 10/10 GPA సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Latest NewsNews

తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు పశ్చిమాసియా సంక్షోభం: 

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు. అత్యవసర సహాయం కోసం +91 9871999044 లేదా +91 9958322143 నంబర్లను సంప్రదించండి.

FutureLatest NewsSports

రామగుండం కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు: బహిరంగ మద్యపానం, డీజేలపై నిషేధం

బహిరంగ మద్యపానం, డీజే మరియు డ్రోన్లపై నిషేధాజ్ఞల కొనసాగింపు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాజ్ఞలను…

Latest NewsNewsSports

మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ‘ప్రజా పాలన -సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను ప్రకటించారు. మార్చి 6 నుండి 99 రోజుల పాటు సంక్షేమ పథకాలు, డిజిటల్ గవర్నెన్స్ మరియు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సేవలను ఆన్‌లైన్ ద్వారా ఇంటి వద్దకే చేరవేస్తూ, తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక లక్ష్యం.

Latest NewsNewsSports

యుద్ధం ముదిరితే.. సామాన్యుడికి పెట్రోల్ గండం తప్పదా..?భారత్‌పై పడనున్న ప్రభావం ఎంత?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల మార్కును దాటే అవకాశం ఉంది. కీలకమైన హోర్ముజ్ జలసంధి మూసివేస్తే ప్రపంచ ఇంధన సరఫరాపై పడే ప్రభావం, మరియు భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశంపై ప్రత్యేక విశ్లేషణ.

FutureLatest NewsNewsSports

గ్రామీణ నైపుణ్యానికి ప్రభుత్వ ప్రోత్సాహం: మంత్రి డి. శ్రీధర్ బాబు

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చేందుకు గ్రామీణ ఆవిష్కరణలే కీలకమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో టీ-వర్క్స్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్నోవేషన్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ (AI) బోధన ప్రవేశపెట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

FutureLatest NewsNewsSports

వేముల‌వాడ డీఎస్పీ గా ఏ. శ్రీ‌నివాసులు..

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఒక కీలక బదిలీ జరిగింది. రాష్ట్ర డీజీపీ (Director General of Police) బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డ్ సిఫార్సుల మేరకు ఈ బదిలీ వేటు పడింది.