మాజాన్ని చైతన్య పరచడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని మల్కాజిగిరి కమిషనరేట్ ఉప్పల్ జోన్ డిసిపి కే. సురేష్ కుమార్ పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పోలీసులతో పాటి జర్నలిస్టులు కూడా తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారని అన్నారు.
కరీంనగర్ జిల్లా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు అలర్ట్. జూన్ 30, 2026 లోగా డొమెస్టిక్ మరియు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు ఇ-కేవైసీ (eKYC) పూర్తి చేయడం తప్పనిసరి అని జిల్లా పౌర సరఫరాల అధికారి తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.