వినాయక మండపం వద్ద విషాదం చోటు చేసుకుంది. అన్నదానం చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్లిన ఆరేండ్ల బాలుడికి కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా దత్తాయిపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆదిత్య బాలుడు వినాయక మండపం వద్ద అన్నదానం చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, తల్లిదండ్రులు కన్నీటీ పర్యంతమయ్యారు.
Check Also
Flood rescue Drone” వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే డ్రోన్… వీడియో
Flood rescue Drone” సాధారణంగా వర్షకాలం వరదలు రావడం సహజం. భారీ వర్షాలు పడ్డప్పుడు లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. …
Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది
Bus Accident” ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీ (టి) …
Thirupathi Crime news” అన్న కుటుంబాన్ని హత్యచేసిన తమ్ముడు.. ఇష్టం లేని పెండ్లి చేశారనే.
Thirupathi Crime news” తనకు ఇష్టం లేని పెండ్లి చేశారని అన్న కుటుంబాన్ని హత్య చేసి తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న …