PM Modi” శ్రీ‌లంక ప‌ర్య‌ట‌న అనంత‌రం ప్ర‌ధాని మోడీ ఆస‌క్తిక‌ర ట్వీట్ .. వీడియో

PM Modi”  మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌కోసం ప్ర‌ధాని మోడీ శ్రీ‌ల‌కం విష‌యం తెలిసింది. ప‌ర్య‌ట‌న ముగిసిన త‌ర్వాత అక్క‌డి నుంచి బ‌య‌లుదేరి కొద్దిసేప‌టి క్రితం త‌మిళ‌నాడు చేరుకున్నారు. ఈ రెండింటిని ద‌ర్శ‌నం భాగ్యం నాకు ద‌క్కింద‌ని ట్విట్ చేశారు.  ప్ర‌ధాని మోడీ ఇలా రాసుకొచ్చారు.

కొద్దిసేపటి క్రితం శ్రీలంక నుండి తిరిగి వస్తుండగా, రామసేతు దర్శనం చేసుకునే అదృష్టం నాకు కలిగింది. మరియు, దైవిక యాదృచ్చికంగా, అయోధ్యలో సూర్య తిలకం జరుగుతున్న సమయంలోనే ఇది జరిగింద‌ని పేర్కొన్నారు. రెండింటిని దర్శనం చేసుకునే అదృష్టం నాకు లభించింది. ప్రభు శ్రీరాముడు మనందరినీ ఏకం చేసే శక్తి. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాల‌ని కోరారు.
త‌మిళ‌నాడు చేరుకున్న త‌ర్వాత పంబ‌న్ బ్రిడ్జిని ప్రారంభించారు.

 

 

 

Heart Attack: డ్యాన్స్ చేస్తుండ‌గా ఒక‌రు.. క్రికెట్ ఆడుతూ 21 ఏండ్ల‌ యువ‌కుడు స‌డెన్‌గా మృతి.. వీడియో

Polycet” తెలంగాణ పాలిసెట్ ప్ర‌వేశ పరీక్ష కోసం నమూనా మరియు సిలబస్

Current Affairs” సునీతా విలియ‌మ్స్ అంత‌రిక్ష ప్ర‌యాణంపై క‌రెంట్ ఎఫైర్స్‌.. పోటీ ప‌రీక్ష‌ల ప్ర‌త్యేకం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *