Crime NewsLatest NewsNewsSports

కరీంనగర్ జిల్లాలో విషాదం: లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో విషాదం. జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి నిత్య అక్కడికక్కడే మృతి చెందింది. పరారైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Crime NewsLatest NewsNewsSports

బాధితుల వద్దకే పోలీస్ సేవలు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ విధానం ప్రారంభం. బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాకుండానే సంఘటనా స్థలంలోనే ఫిర్యాదు నమోదు చేసేలా ఎస్పీ మహేష్ బి. గితే కీలక చర్యలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Crime NewsFutureLatest NewsNews

అప్పుల బాధ‌తో కొడుకు బ‌ల‌వ‌న్మ‌*ర‌ణం.. గుండెపోటుతో త‌ల్లి జగిత్యాల జిల్లాలో మిన్నంటిన రోదనలు..

అప్పుల బాధతో కొడుకు బలవన్మ*రణం.. ఆ శవంపై పడి ఏడుస్తున్న తల్లికి ఏమైంది? జగిత్యాల ఆసుపత్రిలో జరిగిన ఆ గుండె తరుక్కుపోయే ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇవే. ఒకే రోజు మర*ణించిన తల్లి కొడుకులు.. గ్రామంలో విషాద ఛాయలు!

Crime NewsFutureLatest NewsNewsSports

మొర్రాపూర్ తండాలో తీరని విషాదం: కంకర ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు.. 10 ఏళ్ల విద్యార్థి మృతి

పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా కంకర ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు! మొర్రాపూర్ తండాలో 10 ఏళ్ల విద్యార్థి ఇషాన్ అక్కడికక్కడే మృతి. కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు.. అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ వల్లే ఈ ఘోరమా? అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Crime NewsFutureLatest NewsNewsSports

విషాదం: తమ్ముడి గృహప్రవేశం ముగించుకుని వస్తుండగా దంపతుల దుర్మరణం!

పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. తమ్ముడి గృహప్రవేశం ముగించుకుని వస్తున్న మంచిర్యాల దంపతులు కారు కల్వర్టును ఢీకొట్టడంతో మృతి చెందారు. పూర్తి వివరాలు ఇక్కడ..

Crime NewsLatest NewsNewsSports

మెట్‌పల్లిలో దొంగల బీభత్సం: ఒకే రాత్రి 5 ఇళ్లలో చోరీ.. ఏసీపి మాధవి క్షేత్రస్థాయి పరిశీలన:

కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో దొంగల బీభత్సం. ఒకే రాత్రి 5 ఇళ్లలో భారీ చోరీ, మరో రెండు ఇళ్లలో యత్నం. హుజురాబాద్ ఏసీపి వి. మాధవి క్షేత్రస్థాయి పరిశీలన. మండల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు.

Crime NewsFutureLatest NewsNewsSportsUncategorized

గ్యాస్ వినియోగదారులకు షాక్ : సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు.. కొత్త గడువు ఇదే!

గ్యాస్ సిలిండర్ బుకింగ్ కొత్త నిబంధనలు: 25 రోజుల గడువు అమలు
గ్యాస్ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. రెండో సిలిండర్ బుకింగ్ గడువును 21 నుండి 25 రోజులకు పెంచింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Crime NewsFutureLatest NewsNewsSports

Jagityal news” జగిత్యాలలో పట్టపగలే దారుణం: బైపాస్ రోడ్డులో యువకుడి హ*త్య.”

Jagityal news” “జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం. పట్టపగలే బైపాస్ రోడ్డుపై యువకుడిని కొట్టి చం*పిన దుండగులు. పాత కక్షల నేపథ్యంలోనే హ*త్య జరిగినట్లు అనుమానం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.”

Crime NewsLatest NewsNewsSports

Peddapalli” అ*త్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష: పెద్దపల్లి కోర్టు తీర్పు

మహిళపై అ*త్యాచారానికి పాల్పడిన నిందితుడికి కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో నమోదైన ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

Crime NewsLatest NewsNews

Game addiction” ఆన్‌లైన్ ‘కొరియన్’ మాయలో పసి ప్రాణాలు: 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆ*త్మ*హ*త్య

Game addiction” స్మార్ట్‌ఫోన్ వ్యసనం, ఆన్‌లైన్ గేమ్‌ల మాయాజాలం మరో నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు ఆన్‌లైన్ గేమ్ మరియు కొరియన్ సంస్కృతికి బానిసలై, తమ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.