ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్స్ను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క–సారలమ్మ జాతరను భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి విజయవంతం చేయాలని హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) రమేష్ బాబు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం – డబ్ల్యుజేఐ నేతలు కరీంనగర్ | శంకరపట్నం | మదర్ న్యూస్ ప్రతినిధి రాష్ట్రంలోని గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా వర్కింగ్…
Peddapalli”పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్స్ కంపెనీ ఆధ్వర్యంలో జనవరి 23 (శుక్రవారం) రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
యుద్ధ విమానాల మోహరింపుపై అంతర్జాతీయంగా ఆందోళన వాషింగ్టన్, జనవరి 20 :గ్రీన్లాండ్పై అమెరికా వ్యూహాత్మక ఆసక్తి మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో ఆ ద్వీపంలోని కీలక సైనిక…
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీని వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.