Saturday , 27 July 2024
Breaking News
electric shock"

ప‌తంగి ఎగ‌ర‌వేయ‌బోయి…

సంక్రాంతి పండుగ సెలవుల్లో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో శ‌నివారం  విద్యుత్‌ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు తనిష్క్ మృతి చెందాడు. సంక్రాంతి సెలవులు కావడంతో గాలి పటాలు ఎగుర వేసేందుకు తన ముగ్గురు స్నేహితుల తో కలిసి ఇంటిపైకి వెళ్లాడు. ఈ క్రమంలో గాలిపటం  విద్యుత్‌ వైర్లకు తగిడంతో   కరెంట్‌ షాక్‌తో గుర‌య్యాడు. దీంతో బాలుడు అక్కడే కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు హుటాహుటిన తనిష్క్‌ ను ద‌వాఖానాకు తరలించారు. కానీ అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాలిపటం ఎగురవేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పిల్లలకు సూచించారు.

 

ప‌టేల్స్ టోర్నీలో రాష్ట్ర‌స్థాయి విజేత జగిత్యాల

క్రీడలతో ఐక్యత, స్నేహభావం

గొంతులో ఇరుక్కున్న చికెన్‌ ముక్క ఊపిరాడక మరణించిన యువకుడు

About Dc Telugu

Check Also

Wine shops

Wine shops” హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్

Wine shops” హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని సౌత్ జోన్‌, ఈస్ట్ జోన్లో ఆదివారం ఉద‌యం 6 గంట‌ల నుంచి సోమ‌వారం …

Flood rescue Drone” వర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే డ్రోన్‌… వీడియో

Flood rescue Drone” సాధార‌ణంగా వ‌ర్ష‌కాలం వ‌ర‌ద‌లు రావ‌డం స‌హ‌జం. భారీ వ‌ర్షాలు ప‌డ్డ‌ప్పుడు లోత‌ట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. …

Delhi News

Delhi News” దేశ రాజ‌ధానిలో న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లు.. ఎంత‌కు తెగించారంటే.. వీడియో

Delhi News” కొన్ని దారుణ ఘ‌ట‌న‌లు అప్పుడ‌ప్పుడు చోటు చేసుకుంటాయి.. దొంగ‌త‌నాలు, దాడులు ఎక్కువ‌గా రాత్రే జ‌ర‌గుతుంటాయి. అవి కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com