group-1-notification” గ్రూప్-1 నోటిఫికేషన్ ను సోమవారం నాడు టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది. 2022 ఏప్రిల్ నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసిన కొద్ది సేపటికే నూతన నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 563 గ్రూప్-1 పోస్టులకు గాను నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ జారీ చేసింది. ఈ నెల (ఫిబ్రవరి) 23 నుండి మార్చి 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే లేదా జూన్ లో మెయిన్స్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఉంటాయని పేర్కొన్నారు.
![Group 1 Notification](https://dctelugu.com/wp-content/uploads/2024/02/Group-I-Notification-660x330.jpg)