లంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 20న కాటారం సభలో రైతు భరోసా రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎకరానికి రూ. 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
Sannavadlu bonus” తెలంగాణ ప్రభుత్వం సన్నవడ్ల సాగు చేసిన రైతులకు రూ.514.36 కోట్ల బోనస్ బకాయిలను విడుదల చేసింది. క్వింటాల్కు రూ.500 చొప్పున 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి.
“హైదరాబాద్లో ప్రారంభం కానున్న 23వ బయో ఏషియా 2026 సదస్సు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ అంతర్జాతీయ సదస్సులో AI, ఆటోమేషన్ మరియు లైఫ్ సైన్సెస్ భవిష్యత్తుపై కీలక చర్చలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.”
తేదీ: మే 30, 2025ప్రాంతం: శంకరపట్నం, కరీంనగర్ జిల్లారిపోర్ట్: డిసీ ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తగిన నిబద్ధతతో పనిచేస్తోందని…
Rajiv yuva vikasam” శంకరపట్నం డిసి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద మండల స్థాయి కమిటీ సమావేశం మంగళవారం…