FutureLatest NewsSports

వరి ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి ‘కంట్రోల్ రూమ్’ ఏర్పాటు

కరీంనగర్ జిల్లాలో రబీ (యాసంగి) 2025-26 వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. తూకం, రవాణా వంటి సమస్యల పరిష్కారానికి రైతులు 9154249727 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

News

LocalNews” చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు : సిఐ వెంకట్…

LocalNews”   మొలంగూర్ లేబర్ క్యాంపులను తనిఖీ చేసిన పోలీసులు… శంకరపట్నం డిసీ ప్రతినిధి… (దండు స‌మ్మ‌య్య‌)  చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్…

Crime NewsLatest News

Road Accident” ఆటో బోల్తా.. మహిళా కూలీలకు తీవ్ర గాయాలు…

Road Accident”  శంకరపట్నం డిసీ ప్రతినిధి రహదారి ప్రమాదంలో ఓ ఆటో బోల్తాపడింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు మ‌హిళ‌లు గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళ్తే శంక‌ర‌ప‌ట్నంల మండలంలోని రాజాపూర్…

News

26.03.2025 ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా వార్త‌లు…

Karimnagar” యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలి కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు సమకూర్చాలి రైతులకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ :…

News

Peddapalli” ఉచిత ఆర్మీ శిక్షణ కోరకు దరఖాస్తుల ఆహ్వానం

Peddapalli”  అగ్నిపథ్ నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా ఆర్మీ ఉద్యోగం కోసం సన్నద్ధ మయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పెద్ద‌ప‌ల్లి జిల్లా కలెక్టర్ కోయ…