కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో దొంగల బీభత్సం. ఒకే రాత్రి 5 ఇళ్లలో భారీ చోరీ, మరో రెండు ఇళ్లలో యత్నం. హుజురాబాద్ ఏసీపి వి. మాధవి క్షేత్రస్థాయి పరిశీలన. మండల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు.
హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో కేశవపట్నం మోడల్ స్కూల్లో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం జరిగింది. పదో తరగతే తొలిమెట్టు అని, భయం లేకుండా పరీక్షలు రాసి 10/10 GPA సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు, ఘోరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేటి సాంకేతిక పరిజ్ఞానం గ్రామాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి అన్నారు.
Minister Sridhar Babu” శంకరపట్నం డిసీ ప్రతినిధి: ఇటీవల కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (PTC) ప్రిన్సిపల్ డీఎస్పీ మహేష్ గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ…