పదేండ్లపాటు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ బావాబామర్ధులు ప్రజా సంక్షేమకోసం తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను…
అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ మేం ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో శనివారం విలేకరులతో…