హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో కేశవపట్నం మోడల్ స్కూల్లో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం జరిగింది. పదో తరగతే తొలిమెట్టు అని, భయం లేకుండా పరీక్షలు రాసి 10/10 GPA సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు, ఘోరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేటి సాంకేతిక పరిజ్ఞానం గ్రామాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి అన్నారు.
-huzurabad-acp” పోలీస్ అధికారుల ఘన స్వాగతం– శంకరపట్నం డిసి ప్రతినిధి హుజురాబాద్, మే 22:హుజురాబాద్ డివిజన్ పోలీస్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసిపి)గా వి. …