రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగపేటలో తీవ్ర విషాదం. భర్త తాగుడుకు బానిస కావడంతో మనస్తాపం చెందిన ఎలవేణి రేఖ (25), తన మూడేళ్ల కుమారుడు విఘ్నేశ్ తో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Cmrf cheques-distributed” ఇల్లంతకుంటలో 117 మందికి సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఇల్లంతకుంట, శంకరపట్నం డివిజన్: ముఖ్యమంత్రి సహాయ నిధి (C.M.R.F) నిరుపేదలకు ఎంతో కొంత ఉపశమనం…