తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క–సారలమ్మ జాతరను భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి విజయవంతం చేయాలని హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) రమేష్ బాబు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు, ఘోరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేటి సాంకేతిక పరిజ్ఞానం గ్రామాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి అన్నారు.
Molangur” మొలంగూర్ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం అభివృద్ధి కమిటీ చైర్మన్ పుల్లూరి వీరేశం వెల్లడి కరీంనగర్ | శంకరపట్నం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం…
Karimnagar” కరీంనగర్ జిల్లా 3 మున్సిపాలిటీలు మరియు కరీంనగర్ కార్పొరేషన్లో మహిళా రిజర్వేషన్ వార్డులను లాటరీ పద్ధతిలో ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు.
Rajaka-sangham” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:మొలంగూర్ గ్రామానికి చెందిన యువకుడు తడిగొప్పుల సంపత్ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఇటీవల క్రిమిసంహారక మందు సేవించి మృతి చెందాడు. ఈ విషాద…