ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్స్ను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం – డబ్ల్యుజేఐ నేతలు కరీంనగర్ | శంకరపట్నం | మదర్ న్యూస్ ప్రతినిధి రాష్ట్రంలోని గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా వర్కింగ్…
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీని వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు, ఘోరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేటి సాంకేతిక పరిజ్ఞానం గ్రామాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి అన్నారు.
కరీంనగర్ | తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి…
కేశవపట్నంలో వనదేవతల కుంభమేళ పోస్టర్ ఆవిష్కరణ నేటి కరీంనగర్ | శంకరపట్నం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నంలో నిర్వహించనున్న తెలంగాణ కుంభమేళగా…