ఎలాంటి కోచింగ్ లేకుండా, సొంతంగా చదివి ఎస్ఎస్సీ సీజీఎల్ (SSC CGL) పరీక్షలో జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపికై తెలంగాణ టాపర్గా నిలిచిన శంకరపట్నం యువకుడు భూమా అరవింద్ ముదిరాజ్ స్ఫూర్తిదాయక విజయగాథ.
కరీంనగర్ జిల్లాలో రబీ (యాసంగి) 2025-26 వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. తూకం, రవాణా వంటి సమస్యల పరిష్కారానికి రైతులు 9154249727 నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో విషాదం. జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి నిత్య అక్కడికక్కడే మృతి చెందింది. పరారైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్లు చిత్రా మిశ్రా, గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశం విశేషాలు, నిల్వలు మరియు బ్లాక్ మార్కెటింగ్పై ఎస్పీ హెచ్చరికల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిణి చిత్ర మిశ్రా ప్రస్థానం. సంగారెడ్డి బిడ్డగా, నిజామాబాద్ అదనపు కలెక్టర్గా మరియు ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా ఆమె చేసిన విశేష సేవల గురించి పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కరీంనగర్ (శంకరపట్నం): “దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నెముక” అని పాలకులు చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయని కన్నాపూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా…
Municipal elections2026″ కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఓటు హక్కు వినియోగించుకుని, కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
శంకరపట్నం మండల తాజా వార్తలు: కేశవపట్నంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష. కాచాపూర్ గ్రామంలో సొంత ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ తిరుపతి గౌడ్. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.