కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో విషాదం. జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి నిత్య అక్కడికక్కడే మృతి చెందింది. పరారైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Auto Union” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో ఆటో యూనియన్ నాయకులు ఆదివారం నాడు శ్రమదానం నిర్వహించారు. మండల ఆటో…