Crime NewsLatest NewsNewsSports

కరీంనగర్ జిల్లాలో విషాదం: లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో విషాదం. జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి నిత్య అక్కడికక్కడే మృతి చెందింది. పరారైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News

Auto Union” ఆటో యూనియన్ నాయకుల శ్రమదానం – గుంతల పూడ్చివేతకు ప్రభాకర్ సాయం

Auto Union” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో ఆటో యూనియన్ నాయకులు ఆదివారం నాడు శ్రమదానం నిర్వహించారు. మండల ఆటో…