ఎలాంటి కోచింగ్ లేకుండా, సొంతంగా చదివి ఎస్ఎస్సీ సీజీఎల్ (SSC CGL) పరీక్షలో జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపికై తెలంగాణ టాపర్గా నిలిచిన శంకరపట్నం యువకుడు భూమా అరవింద్ ముదిరాజ్ స్ఫూర్తిదాయక విజయగాథ.
తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క–సారలమ్మ జాతరను భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి విజయవంతం చేయాలని హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) రమేష్ బాబు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.