“తెలంగాణలో ఆహార కల్తీని అరికట్టేందుకు హైడ్రా (HYDRAA) తరహాలోనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సన్నబియ్యం పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.”
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ కాలువలో ఘోర ప్రమాదం. మూల మలుపు వద్ద అదుపుతప్పి బైక్తో సహా కాలువలోకి దూసుకెళ్లిన యువతీ యువకుడు. బైక్ లభ్యం.. గల్లంతైన వారి కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో తెలంగాణలో పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జిల్లాల రద్దు లేదు – సింగరేణి మెడికల్ బోర్డు రద్దు కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం
జిల్లాల రద్దు, సింగరేణి మెడికల్ బోర్డు రద్దుపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
Lalithapur” శంకరపట్నం డిసీ ప్రతినిధి పుట్టినరోజు సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించిన తెలంగాణ న్యూస్ దినపత్రిక ఎడిటర్ డిఎస్ ప్రసాద్ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా…
Nationwide Strike” శంకరపట్నం, జూలై 9 (డిసి ప్రతినిధి): దేశవ్యాప్తంగా బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైందని, కార్మికుల మరియు కర్షకుల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని…
Rajaka-sangham” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:మొలంగూర్ గ్రామానికి చెందిన యువకుడు తడిగొప్పుల సంపత్ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఇటీవల క్రిమిసంహారక మందు సేవించి మృతి చెందాడు. ఈ విషాద…
Tahsildar” శంకరపట్నం | డిసీ ప్రతినిధికరీంనగర్ జిల్లా శంకరపట్నంలో పౌరహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో తహసిల్దార్ కే. సురేఖ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలలుగన్న…
Mitrabandham” శంకరపట్నం, జూన్ 13:37 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ, మిత్రబృందం పునర్మిళకు రంగం సిద్ధమైంది. రామకృష్ణాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 1987–88లో…
శంకరపట్నం, కరీంనగర్ జిల్లా – శుక్రవారం నాడు శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు.…