పిడుగుపాటుకు 11 మేకలు మృతి.. దారుర్ మండలంలో విషాదం!
వికారాబాద్ జిల్లా దారుర్ మండలంలో పిడుగుపడి ఒకేసారి 11 మేకలు మృతి చెందాయి. సుమారు రూ.1.80 లక్షల నష్టం వాటిల్లిందని రైతు భీమయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
భారతదేశంలో అత్యంత విషపూరితమైన 10 పాములు ఇవే!
భారతదేశంలో నివసించే టాప్ 10 అత్యంత ప్రమాదకరమైన విషసర్పాల వివరాలు. నాగుపాము, కట్లపాము మరియు రక్తపింజరి కాటు వేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి.
glodrates” హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం–వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. 24 క్యారెట్లు 10గ్రా బంగారం ₹1,37,400; కిలో వెండి ₹2.65 లక్షలు చేరింది.
Tirupati”తిరుపతి, జూలై 1:చిత్తూరు జిల్లా తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. తిరుచానూరు ప్రాంతంలో ఇద్దరు యువకులు మద్యం సేవించేందుకు కారులోకి వెళ్లారు. ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు కారు మూతపై…
Press club” శంకరపట్నం: డిసీ ప్రతినిధి శంకరపట్నం మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తణుకు ప్రభాకర్ ను టీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ నాయకులు సోమవారం పరామర్శించారు.…