పిడుగుపాటుకు 11 మేకలు మృతి.. దారుర్ మండలంలో విషాదం!
వికారాబాద్ జిల్లా దారుర్ మండలంలో పిడుగుపడి ఒకేసారి 11 మేకలు మృతి చెందాయి. సుమారు రూ.1.80 లక్షల నష్టం వాటిల్లిందని రైతు భీమయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Vikarabad News” రైలు పట్టాల వద్ద ముక్కలైన ఓ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. పక్కనే పడి ఉన్న సెల్ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు…