కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ అందిస్తున్న సేవలు అభినందనీయమని గ్రామ సర్పంచ్ పూదరి రాజు ప్రశంసించారు.
Savitribaipule” భారతీయ తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను బోధన్ మండలంలోని సాటాపూర్ ఎంపీయూపీఎస్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి హెచ్ఎం రవి పూల మాలవేసి, నివాళులర్పించారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకతవకలపై విచారణ, పెండింగ్ బిల్లులు, 20 లక్షల లబ్ధిదారుల గుర్తింపు వివరాలు అసెంబ్లీలో వెల్లడించారు.
ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్! ఇకపై విద్యార్థుల హాల్టికెట్లు నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్కే పంపాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. పూర్తి వివరాలు మరియు హాల్టికెట్లు ఎలా పొందాలో ఇక్కడ చూడండి.