సనాతన ధర్మాన్ని విమర్శస్తే ఊరుకోం

స‌నాత‌న ధ‌ర్మాన్ని విమ‌ర్శిస్తే ఊరుకోమ‌ని ప్ర‌ధాని మోదీ హెచ్చ‌రించారు. . మధ్యప్రదేశ్‌లోని బినాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. సనాతన ధర్మాన్ని ఆ కూటమి అంతం చేయాలని భావిస్తోందన్నారు. సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డెంగ్యూ, మలేరియాతో ఆ ధర్మాన్ని పోల్చారాయన. అయితే ఆ వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. వివాదాస్పద వ్యాఖ్యలను అనేక మంది ఖండించారు. తాజాగా ప్రధాని మోదీ ఇవాళ ఓ విూటింగ్‌లో ఆ అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు.

 

చ‌ద‌వండి ఇవి కూడా

క‌రీంన‌గ‌ర్ నుంచే పోటీ చేస్తా.. బండి సంజ‌య్ కార్లీటీ

నిఫా ఎఫెక్ట్ స్కూళ్లకు సెలవు

భ‌ర్త‌ను చంపి.. త‌ప్పించుకోబోయి..

 

మా వార్త‌లు మీకు న‌చ్చినట్ట‌యితే ప‌క్క‌నున్న గంట గుర్తు నొక్కండి.. నోటిఫికేష‌న్ అలో అనండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *