Friday , 18 October 2024
Breaking News

Latest News

చీర‌క‌ట్టు.. స్లిప్ప‌ర్ల‌తో సీఎం జాగింగ్

ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం పెట్టుబ‌డుల‌ను త‌మ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు విదేశాల‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ఆమె ఫిట్‌నెస్ గురించి కూడా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మాడ్రిడ్ …

Read More »

మెరిసిన మ‌న ప‌ల్లెలు

స్వ‌చ్చ స‌ర్వేక్ష‌న్‌లో క‌రీంన‌గ‌ర్ ప‌ల్లెలు అవార్డుల పంట పండించాయి.. క‌రీంన‌గ‌ర్‌జిల్లా రామ‌డుగు మండ‌లంలోని వెలిచాల‌, గ‌న్నేరువ‌రం మండ‌లంలోని ఖాసింపేట గ్రామాల‌కు అవార్డులు ద‌క్కాయి. ఈ మేర‌కు హైద‌రాబాద్‌లో …

Read More »

బిహార్‌లో పడవబోల్తా.. 10మంది చిన్నారులు గల్లంతు

ముజఫర్‌పుర్ ప‌డ‌వ‌బోల్తాప‌డి 10 మంది చిన్నారులు గ‌ల్లంతయిన ఘ‌ట‌న బీహార్ రాష్ట్రంలోని ముజ‌ఫ‌ర్ ఫుర్ లో గురువారం చోటు చేసుకుంది. మ‌ధుర‌ప‌ట్టి ఘాట్‌లో స‌మిపంలో భాగ‌మ‌తి న‌దిలో …

Read More »

రానున్న మూడు రోజులు భారీ వ‌ర్షాలు

హైదరాబాద్‌, : తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా వానలు పడనున్నాయి. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు …

Read More »

వైసీపీ క్రిమినల్స్‌ను వదలబోం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

జగన్‌ అరాచకాలను డీజీపీ, చీప్‌ సెక్రటరీ, అధికారులు దృష్టిలో పెట్టుకోవాలని సూచన వైసీపీ క్రిమినల్స్‌ను వదలబోమ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ హెచ్చ‌రించారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న మాజీ …

Read More »

సనాతన ధర్మాన్ని విమర్శస్తే ఊరుకోం

స‌నాత‌న ధ‌ర్మాన్ని విమ‌ర్శిస్తే ఊరుకోమ‌ని ప్ర‌ధాని మోదీ హెచ్చ‌రించారు. . మధ్యప్రదేశ్‌లోని బినాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిపై ప్రధాని …

Read More »

మోడీ నోటీస్.. సీరియ‌స్ అవ‌స‌రం లేదు

మోడీ పంపిన నోటీస్ వ‌చ్చింది. ఆ నోటీస్ ను సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. ఈ డీ పంపిన …

Read More »

క‌రీంన‌గ‌ర్ నుంచే పోటీ చేస్తా.. బండి సంజ‌య్ కార్లీటీ

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ నుంచే పోటీచేస్తాన‌ని బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ ప్ర‌కటించారు. క‌రీంన‌గ‌ర్‌లోని ఆయ‌న నివాసంలో గురువారం ఏర్పాటు …

Read More »

ఆర్‌టిసి బిల్లుకు ఆమోదం

టీఎస్‌ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ …

Read More »

నిఫా ఎఫెక్ట్ స్కూళ్లకు సెలవు

కేరళలో నిఫా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కోజికోడ్‌ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com