కరీంనగర్ ఆర్బిఎల్ బ్యాంకులో రూ. 139 కోట్ల సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్, సిబ్బందితో సహా 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
వేములవాడ అగ్రహారం శివారులో గంజాయి సాగు చేస్తున్న యూపీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ 7న 300 కోడెల పంపిణీ. అర్హులైన చిన్న, సన్నకారు రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మరియు వెబ్సైట్ లింక్ ఇక్కడ చూడండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట జడ్పీహెచ్ఎస్ బయాలజీ ఉపాధ్యాయుడు వుడుత మహేష్ చంద్ర ఫిన్లాండ్ అంతర్జాతీయ టీచర్ ప్రోగ్రామ్కు ఎంపికయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ కాలువలో ఘోర ప్రమాదం. మూల మలుపు వద్ద అదుపుతప్పి బైక్తో సహా కాలువలోకి దూసుకెళ్లిన యువతీ యువకుడు. బైక్ లభ్యం.. గల్లంతైన వారి కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ కీలక నిర్ణయం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మార్చి 26, 27 తేదీలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సీఎం కప్-2025 పోటీల్లో కరీంనగర్ జిల్లా 55 పతకాలతో రాష్ట్రస్థాయిలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా. పూర్తి వివరాలు ఇక్కడ..
రాజన్న సిరిసిల్ల జిల్లా: సాధారణంగా దొంగలు బంగారం, నగదు లేదా విలువైన వస్తువులను ఎత్తుకెళ్తుంటారు. కానీ, ముస్తాబాద్ మండల కేంద్రంలో మాత్రం ఓ దొంగ ఏకంగా గ్యాస్…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగపేటలో తీవ్ర విషాదం. భర్త తాగుడుకు బానిస కావడంతో మనస్తాపం చెందిన ఎలవేణి రేఖ (25), తన మూడేళ్ల కుమారుడు విఘ్నేశ్ తో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో తెలంగాణలో పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.