Shankarapatnam” ఎంపీడీవో కృష్ణ ప్రసాద్..
శంకరపట్నం డిసి ప్రతినిధి
గర్భిణీ స్త్రీలు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సూచనలు పాటించి ఆరోగ్యాన్ని వెలుగుపరచుకోవాలని మండల అభివృద్ధి అధికారి గోల్కొండ కృష్ణ ప్రసాద్ సూచించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం కేశవపట్నం, కొత్తగట్టు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల లో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు మహిళలు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సూచనలు పాటించాలని, గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందించనున్నట్టు తెలిపారు. అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి కొట్టే శ్రవణ్ కుమార్, అంగన్వాడి సూపర్వైజర్లు పద్మ, అరుణ, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు ,ఆశా కార్యకర్తలు, ఆయాలు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ASUS Vivobook 15 – పవర్ మీ చేతిలో!
Ryzen 7 5825U Processor
16GB RAM + 512GB SSD
ఫాస్ట్ & స్లిక్ లాప్టాప్ – స్టడీకి, వర్క్కీ పర్ఫెక్ట్!
⚡ 1.7 Kg మాత్రమే – ఎక్కడైనా ఈజీగా క్యారీ చేయొచ్చు
బ్యాటరీ బ్యాకప్ – రోజంతా మజా
బ్యాక్లిట్ కీబోర్డ్ – నైట్ టైమ్ వర్క్ కూడా సులభం
Office 2024 & Microsoft 365 – 1 Year ఫ్రీ!
ఇన్ని ఫీచర్లు కలిగిన లాప్టాప్ ₹45,990 మాత్రమే!!
అమెజాన్లో కొనుగోలు చేసేందుకు https://amzn.to/4fdSAEwలింక్ ను క్లిక్ చేయండి
