కరీంనగర్లో రోడ్డు ప్రమాదంలో మరణించిన పొన్నం శ్రీకాంత్ కుటుంబానికి టాటా ఏఐఏ (Tata AIA) లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.4.5 కోట్ల భారీ క్లెయిమ్ మొత్తాన్ని అందజేసింది. తక్కువ ప్రీమియంతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ నామినీకి చెక్కు పంపిణీ చేసిన వివరాలు ఇక్కడ చదవండి.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించి, స్వయంగా డ్రైవర్ సీట్లో కూర్చుని బస్సు నడిపారు. వేములవాడ, జగిత్యాల ప్రయాణికులకు ఇది శుభవార్త.
పెద్దాపురం (జూలపల్లి): కాలం కలిసిరాక, వానదేవుడు కరుణించక తెలంగాణలో రైతన్నల పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగా మారింది. తొలకరి చినుకులు కురవగానే ఎంతో ఆశతో పత్తి విత్తనాలు వేసిన…
“నిజాయితీకి నిలువుటద్దం! 25 ఏళ్ల క్రితం సౌదీలో మిత్రుడు చేసిన సాయాన్ని మరిచిపోకుండా, కేరళ నుండి గూగుల్ సాయంతో వెతుక్కుంటూ వచ్చి జగిత్యాల జిల్లా ధర్మపురిలో అప్పు తీర్చిన మహ్మద్ ఇస్మాయిల్ కథనం.”
జగిత్యాల టు కూకట్పల్లి నేరుగా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు.. టైమింగ్స్ ఇవే!
జగిత్యాల నుండి హైదరాబాద్ కూకట్పల్లికి నేరుగా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యార్థం నడిచే ఈ బస్సుల పూర్తి టైమింగ్స్, వివరాలు ఇక్కడ చూడండి.
కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామంలో 40 అధునాతన సీసీ కెమెరాలను సీపీ గౌస్ ఆలం ప్రారంభించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమింగ్ ముప్పు మరియు రహవీర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
“ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో ఘోర ప్రమాదం. మలుపు వద్ద అదుపుతప్పి కాలువలో పడిపోయిన ట్రాక్టర్. డ్రైవర్ గౌరీ గంగయ్య అక్కడికక్కడే దుర్మరణం. కేసు నమోదు చేసిన పోలీసులు.”
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో దారుణం జరిగింది. పని ఇప్పిస్తానని నమ్మించి ఒక మహిళను బావిలోకి తోసేసి బంగారం దోచుకెళ్లాడు దుండగుడు. 24 గంటల పాటు బావిలోనే ప్రాణాలతో పోరాడిన మహిళ వివరాలు ఇక్కడ చదవండి.