Latest News

టాటా ఏఐఏ ఇన్సూరెన్స్.. బాధితుడి కుటుంబానికి రూ.4.5 కోట్ల క్లెయిమ్

కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించిన పొన్నం శ్రీకాంత్ కుటుంబానికి టాటా ఏఐఏ (Tata AIA) లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.4.5 కోట్ల భారీ క్లెయిమ్ మొత్తాన్ని అందజేసింది. తక్కువ ప్రీమియంతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ నామినీకి చెక్కు పంపిణీ చేసిన వివరాలు ఇక్కడ చదవండి.

Latest News

డ్రైవర్ సీట్లో ఎమ్మెల్యే: ప్రయాణికులతో కలిసి బస్సు నడిపిన MLA మేడిపల్లి సత్యం.. కోరెం టూ జ‌గిత్యాల బ‌స్సు ప్రారంభం

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించి, స్వయంగా డ్రైవర్ సీట్లో కూర్చుని బస్సు నడిపారు. వేములవాడ, జగిత్యాల ప్రయాణికులకు ఇది శుభవార్త.

Latest News

పత్తి మొక్కలు ఎండిపోకుండా బకెట్లతో నీళ్లు!వాన కోసం రైతన్న ఆరాటం: 

పెద్దాపురం (జూలపల్లి): కాలం కలిసిరాక, వానదేవుడు కరుణించక తెలంగాణలో రైతన్నల పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగా మారింది. తొలకరి చినుకులు కురవగానే ఎంతో ఆశతో పత్తి విత్తనాలు వేసిన…

Latest News

25 ఏండ్ల క్రితం తీసుకున్న అప్పు.. 1000 కిలోమీట‌ర్లు వ‌చ్చి తీర్చిన మిత్రుడు..

“నిజాయితీకి నిలువుటద్దం! 25 ఏళ్ల క్రితం సౌదీలో మిత్రుడు చేసిన సాయాన్ని మరిచిపోకుండా, కేరళ నుండి గూగుల్ సాయంతో వెతుక్కుంటూ వచ్చి జగిత్యాల జిల్లా ధర్మపురిలో అప్పు తీర్చిన మహ్మద్ ఇస్మాయిల్ కథనం.”

Latest News

జగిత్యాల టు కూకట్‌పల్లి నేరుగా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు.. టైమింగ్స్ ఇవే!

జగిత్యాల టు కూకట్‌పల్లి నేరుగా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు.. టైమింగ్స్ ఇవే!
జగిత్యాల నుండి హైదరాబాద్ కూకట్‌పల్లికి నేరుగా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యార్థం నడిచే ఈ బస్సుల పూర్తి టైమింగ్స్, వివరాలు ఇక్కడ చూడండి.

Latest News

కరీంనగర్‌లో లోటు వర్షపాతం: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.. కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ జిల్లాలో లోటు వర్షపాతం, ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వరికి బదులు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా రైతులకు సూచించారు.

Latest News

సైబ‌ర్ నేరాల‌ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలిః క‌రీంన‌గ‌ర్ సీపీ

కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామంలో 40 అధునాతన సీసీ కెమెరాలను సీపీ గౌస్ ఆలం ప్రారంభించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ గేమింగ్ ముప్పు మరియు రహవీర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Latest News

ధర్మపురిలో విషాదం: కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ దుర్మరణం

“ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో ఘోర ప్రమాదం. మలుపు వద్ద అదుపుతప్పి కాలువలో పడిపోయిన ట్రాక్టర్. డ్రైవర్ గౌరీ గంగయ్య అక్కడికక్కడే దుర్మరణం. కేసు నమోదు చేసిన పోలీసులు.”

Latest News

కరీంనగర్‌లో ఘోరం: లేబర్ అడ్డా మహిళకు పని ఆశచూపి.. నగలు దోచేసి బావిలోకి తోసేసిన కిరాతకుడు!

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో దారుణం జరిగింది. పని ఇప్పిస్తానని నమ్మించి ఒక మహిళను బావిలోకి తోసేసి బంగారం దోచుకెళ్లాడు దుండగుడు. 24 గంటల పాటు బావిలోనే ప్రాణాలతో పోరాడిన మహిళ వివరాలు ఇక్కడ చదవండి.

Latest NewsNews

: కరీంనగర్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు.. 115 వాహనాలు సీజ్

కరీంనగర్ వన్‌టౌన్ కార్నర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు శనివారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేని 115 వాహనాలను సీజ్ చేశారు. పూర్తి వివరాలు..