చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించి, స్వయంగా డ్రైవర్ సీట్లో కూర్చుని బస్సు నడిపారు. వేములవాడ, జగిత్యాల ప్రయాణికులకు ఇది శుభవార్త.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.. స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. గెలుపొటములపై అభ్యర్థులు, పార్టీల అధినాయకత్వాలు దృష్టి సారించాయి. ఇంకా కొంత మంది ఓటమి నుంచి…