శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గుట్టపై వెలసిన కలియుగ దైవం, దశావతారాల్లో మొదటిదైన శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పౌర్ణమి జాతరను పురస్కరించుకుని ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.
మెటా డిస్క్రిప్షన్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల తాజా వార్తలు: కరీంపేటలో కెనాల్లో కొట్టుకుపోయిన యువకుడు. మండలవ్యాప్తంగా ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. మొలంగూర్ పాఠశాలకు పూర్వ విద్యార్థుల భారీ వితరణ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
యువతలోని ప్రతిభను ప్రోత్సహించడంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TGIC) కీలక పాత్ర పోషిస్తున్నదని, యువ ఆవిష్కర్తల ఆవిష్కరణలు పోటీ మార్కెట్కు తట్టుకునే విధంగా రూపుదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం – డబ్ల్యుజేఐ నేతలు కరీంనగర్ | శంకరపట్నం | మదర్ న్యూస్ ప్రతినిధి రాష్ట్రంలోని గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా వర్కింగ్…
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీని వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ | తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి…
Karimnagar” కరీంనగర్ జిల్లా 3 మున్సిపాలిటీలు మరియు కరీంనగర్ కార్పొరేషన్లో మహిళా రిజర్వేషన్ వార్డులను లాటరీ పద్ధతిలో ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు.
Vemulawada” ప్రస్తుతం రూ.150 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, వీటి పూర్తి అనంతరం భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, సులభ దర్శనం అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రతిభను చాటి, మొదటి స్థానం సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఎస్. అర్చనను జిల్లా కలెక్టర్ పమలా సత్పతి అభినందించారు.
కరీంనగర్: “సకురా” సైన్స్ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన ఎలగందల్ మోడల్ స్కూల్ విద్యార్థిని గుర్రాల శివాంజలిని జిల్లా కలెక్టర్ పమలా సత్పతి అభినందించారు.