Karimnagar outer ring road” కరీంనగర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్కు ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్తో జంట నగరాల అభివృద్ధి, గోదావరి పరివాహక ఆలయాల అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు.
రామగుండం : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కీలక ఉత్తర్వులు జారీ…
mallapur tractor accident” జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో తీరని విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలను మృత్యువు కబళించింది. పసుపు పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
sammakka jatara” శంకరపట్నం మండలం కేశవపట్నం మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఆదాయం రూ. 15.93 లక్షలుగా నమోదైంది. తహసీల్దార్, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో జరిగిన హుండీ లెక్కింపు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Karimnagar Collector” కరీంనగర్ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.…
శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గుట్టపై వెలసిన కలియుగ దైవం, దశావతారాల్లో మొదటిదైన శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పౌర్ణమి జాతరను పురస్కరించుకుని ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.
మెటా డిస్క్రిప్షన్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల తాజా వార్తలు: కరీంపేటలో కెనాల్లో కొట్టుకుపోయిన యువకుడు. మండలవ్యాప్తంగా ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. మొలంగూర్ పాఠశాలకు పూర్వ విద్యార్థుల భారీ వితరణ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
యువతలోని ప్రతిభను ప్రోత్సహించడంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TGIC) కీలక పాత్ర పోషిస్తున్నదని, యువ ఆవిష్కర్తల ఆవిష్కరణలు పోటీ మార్కెట్కు తట్టుకునే విధంగా రూపుదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం – డబ్ల్యుజేఐ నేతలు కరీంనగర్ | శంకరపట్నం | మదర్ న్యూస్ ప్రతినిధి రాష్ట్రంలోని గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా వర్కింగ్…
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీని వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.